Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం ఎయిర్‌పోర్టు భూసేకరణకు కేబినెట్ ఓకే

Follow Udayam Digital on Google
మానస శర్మ Aug 07, 2026 3:41 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
కుప్పం ఎయిర్‌పోర్టు భూసేకరణకు కేబినెట్ ఓకే - Udayam Digital
కుప్పం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. డి-ఫారం పట్టాలు లేకున్నా చాలా కాలంగా భూములు సాగు చేస్తున్న రైతులు, సాగుదారులకు ఎకరాకు రూ.12.44 లక్షల పరిహారం చెల్లించేందుకు అనుమతించింది.

Comments

G
Loading comments...