వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లా గూడవల్లి వద్ద రేపల్లె మెయిన్ డ్రెయిన్పై ఉన్న రెగ్యులేటర్ నీటి ఉద్ధృతికి మూడడుగుల మేర భూమిలోకి కుంగిపోయింది.
ఎన్నెన్నిసార్లు చెప్పినా అధికారులు నిర్వహణ పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

