వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగిన బీసీల ధర్నాలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. దేశంలోని 80 కోట్ల మంది బీసీల ఆత్మగౌరవం కోసం కులగణన తప్పనిసరని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, రాజ్యాధికారంలో వాటా కల్పించాలని డిమాండ్ చేశారు.
బీసీలకు న్యాయం చేసే వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

