వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ పరిధిలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. గత మూడు నెలల్లో 45 మందికి పైగా కుక్కకాటు బాధితులు పీహెచ్సీలో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు సమాచారం.
దీంతో వ్యాక్సినేషన్ కోసం కేంద్రం వద్ద బాధితులు క్యూ కడుతున్నారు. కుక్కల నియంత్రణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

