వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 14న జరిగే వినాయక చవితిని పురస్కరించుకుని కట్టమంచి చెరువులో నిమజ్జన ఏర్పాట్లు చేపట్టాలని చిత్తూరు నగర గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు కోరారు.
సోమవారం నగరపాలక కార్యాలయంలో కమిషనర్ నరసింహ ప్రసాద్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి బుక్లెట్ను అందించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ఎం.జి. రామభద్రతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

