Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాలలో కేటీఆర్ పర్యటన

భవేష్ కుమార్ Jul 21, 2026 10:52 AM మంచిర్యాలabout 7 hours ago
మంచిర్యాలలో కేటీఆర్ పర్యటన - Udayam Digital
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని వాసవీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ రైతు సదస్సు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పంటలను కాపాడుకునే క్రమంలో మృతిచెందిన నలుగురు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించి, భరోసాగా ఒక్కో కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోనున్నారు.

Comments

G
Loading comments...