వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
డ్రాఫ్ట్ జాబితా విడుదలయ్యాక క్లెయిమ్స్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బూత్ స్థాయి వరకు యంత్రాంగం పనిచేసి డూప్లికేట్ ఓటర్లను తొలగించి, అర్హులను నమోదు చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

