వార్తలకు తిరిగి వెళ్లండి
ధర్నాలు చేసే నైతిక హక్కు కేటీఆర్కు లేదు: బండి సంజయ్

గతంలో రాష్ట్రంలో పదవ తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకైన ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో పేపర్ లీకేజీల సమయంలో సీఎంలు రాజీనామాలు చేయలేదని చెప్పారు.
గత పాలనలో ఇంటర్ విద్యార్థుల మరణాలకు బాధ్యులైన కేటీఆర్ ధర్నాలు చేయడం సరికాదన్నారు. ఢిల్లీ నిరసనల్లో విద్యార్థుల ముసుగులో ఉన్న సంఘవిద్రోహ శక్తులు దాడులకు దిగాయని విమర్శించారు.
Comments
Loading comments...