వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైదరాబాదు నుంచి నర్సంపేటకు బయలుదేరారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహానికి ఆయన నివాళులర్పించనున్నారు.
అనంతరం శోకసంద్రంలో ఉన్న సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన గాఢ సానుభూతిని తెలియజేయనున్నారు.
Comments
Loading comments...
