వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాకే ఓట్లు అడుగుతామన్న సవాల్పై మంత్రి పొంగులేటి కట్టుబడి ఉండాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. శపథాలు చేయడం కాదు.. 20 లక్షల గృహప్రవేశాలు చేసి చూపించాలని సవాల్ విసిరారు.
తమది ఆత్మగౌరవ పార్టీ అని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో కూల్చివేతలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

