వార్తలకు తిరిగి వెళ్లండి

క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని వైసీపీ నందికొట్కూరు ఇన్ఛార్జ్ డా. సుధీర్ పార్టీ శ్రేణులకు సూచించారు. గురువారం కొత్తపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కష్టకాలంలో అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పార్టీ శ్రేణులకు వివరించాలని అన్నారు.
Comments
Loading comments...

