Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్షేత్రస్థాయి పనులపై జేసీ పరిశీలన

Follow Udayam on Google
B RAJESH Sep 09, 2026 8:44 PM విజయనగరంGeneral
క్షేత్రస్థాయి పనులపై జేసీ పరిశీలన - Udayam
గరివిడి మండలం బాగువలసలో జరుగుతున్న గ్రౌండ్ ట్రూతింగ్, ఈ-కేవైసీ పనులను జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ బుధవారం పరిశీలించారు. వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా ధృవీకరించి, గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొండపాలెం-3 గ్రామ సచివాలయాన్ని ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ ఆధారంగా తనిఖీ చేశారు.

Comments

G
Loading comments...