వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం శ్రావణమాసం సందర్భంగా స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి సింధూరం ఆకు పూజ నిర్వహించారు.
వచ్చిన భక్తాదాలకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదలను అందజేశారు. ఈ ఉత్సవాలు నెలరోజుల పాటు జరుగుతాయని ఆలయ ఈఓ విజయరాజు తెలిపారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది.
Comments
Loading comments...

