Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరవు మండలాల ప్రకటనతో లాభమేంటి

Follow Udayam on Google
B RAJESH Sep 20, 2026 9:52 AM విజయనగరంGeneral
కరవు మండలాల ప్రకటనతో లాభమేంటి - Udayam
ఎల్నినోతో రాష్ట్రంలోని చాలా మండలాల్లో కరవు పరిస్థితులు ఏర్పడగా, OCT 1న ఆ మండలాలను ప్రకటించనున్నారు. దీంతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పెట్టుబడి రాయితీ అందిస్తుంది. పంట రుణాల వసూళ్లను బ్యాంకులు తాత్కాలికంగా నిలిపేస్తాయి. వాటిని రీషెడ్యూల్ చేసి తిరిగి చెల్లించడానికి అదనపు సమయం ఇస్తాయి. గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది.

Comments

G
Loading comments...