వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లా ఆత్మకూరులో కృష్ణానది నుంచి సంగమేశ్వరాలయం క్రమంగా బయటపడుతోంది. ఎగువ ప్రాంతాల్లో వరద ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గుతోంది.
దీంతో సప్తనదుల సంగమ క్షేత్రమైన సంగమేశ్వర ఆలయ శిఖర కలశం దర్శనమిస్తోంది. పుష్కర కాలం తర్వాత సెప్టెంబర్ రెండో వారంలో ఆలయం మళ్లీ వెలుగులోకి వస్తోంది.
Comments
Loading comments...

