వార్తలకు తిరిగి వెళ్లండి

సోమశిల, శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్వాటర్స్లో ఉన్న సంగమేశ్వరం దేవాలయం మళ్లీ జలాధివాసానికి చేరువవుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు లో నీటి మట్టం 849.6 అడుగులు ఉంది.
నీటి మట్టం 841 అడుగులకు చేరగానే ఆలయ గర్భగుడిలోకి నీరు ప్రవేశిస్తుంది. 867 అడుగులకు చేరితే ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. దీంతో భక్తులకు స్వామివారి దర్శనం నిలిచిపోనుండగా సుమారు 8 నెలల తర్వాత నీటి మట్టం చూసి దర్శనం లభిస్తుంది.
Comments
Loading comments...

