Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపే కృష్ణా జిల్లాలో లోకేశ్‌ పర్యటన

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 5:07 PM కృష్ణా జిల్లాGeneral
రేపే కృష్ణా జిల్లాలో లోకేశ్‌ పర్యటన - Udayam
మంత్రి లోకేశ్‌ ఈనెల 17న కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.15కు ఉండవల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు పెడన చేరుకుంటారు. అనంతరం హుస్సేన్‌పాలెంలో కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. మధ్యాహ్నం 4 గంటలకు మంగినిపూడి బీచ్‌కు చేరుకుని గణేశుడిని దర్శించుకుంటారు. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి 6.45కు ఉండవల్లి చేరుకుంటారు.

Comments

G
Loading comments...