వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
న్యూఢిల్లీలో నిర్వహించిన ‘షెహరోన్ పే చర్చా’లో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలకు తక్షణ చర్యలకంటే సమగ్ర, దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరమని అన్నారు. నగరాల అభివృద్ధికి వినూత్న పరిష్కారాలు అవసరమన్నారు.
హైదరాబాద్పై భారం తగ్గించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు.
Comments
Loading comments...



