Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో ఏపీ వాసులు ముగ్గురు మృతి

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 31, 2026 1:46 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
కర్ణాటకలో  ఏపీ  వాసులు  ముగ్గురు మృతి - Udayam
కర్ణాటకలో జరిగిన రైలు ప్రమాదంలో హిందూపురానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో విషాదం నెలకొంది. దొడ్డబళ్లాపురం రైల్వే స్టేషన్‌లో ట్రాక్ దాటుతున్న సమయంలో రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.ఈ ప్రమాదంలో హిందూపురానికి చెందిన ఇర్ఫాన్‌ (46), రుకయ్యా (13), రాకియా (8) మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు.

Comments

G
Loading comments...