వార్తలకు తిరిగి వెళ్లండి

భీంపూర్: మండలంలోని కరంజి టీ గ్రామ మీ సేవా కేంద్రాన్ని డీటీ కోవా హరిదాస్, జీపీవో గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ప్రజలకు అందుతున్న సేవలు, దరఖాస్తుల స్వీకరణ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

