వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల మానేరు నది కరకట్ట పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
తంగళ్లపల్లి బ్రిడ్జి నుంచి 3 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న పనులను ఆమె బుధవారం నీటి పారుదల, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. పరిశీలనలో ఆర్డీఓ శ్రీధర్ బాబు, పాల్గొన్నారు.
Comments
Loading comments...

