వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని పెడన బ్రహ్మపురానికి చెందిన మువ్వల ప్రసాద్ (45)గా గుర్తించారు. చిట్టిపాలెం రోడ్డులో సత్య కళ్యాణమండపం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో ప్రసాద్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఆయన మృతితో పెడన బ్రహ్మపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

