వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని నగరి నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి రోజా శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
పండుగను వేడుకగా నిర్వహించుకోవాలని రోజా కోరారు.
Comments
Loading comments...

