వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జనసేన కార్యాలయంలో పార్టీ నాయకుడు డాక్టర్ బండారి రాజ్కుమార్ సమక్షంలో 50 మంది యువకులు పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యాలయం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తుందన్నారు. జనసేన ఆశయాలను గడపగడపకూ తీసుకెళ్లి, కరీంనగర్లో పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

