Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రైతు సదస్సు

Follow Udayam on Google
sudheer Sep 03, 2026 3:17 PM కరీంనగర్General
నిషేధిత 22A భూముల సమస్యలు పరిష్కరించాలని, వ్యవసాయ విధ్వంసాన్ని నిరసిస్తూ కరీంనగర్‌లో గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైందని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...