వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలం వసుపుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం మండల స్థాయి ఎసీఎఫ్ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను ఎంఈవో వెంకట్రములు ప్రారంభించారు.
చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

