వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని జవహర్ స్టేడియంలో జరిగిన ఎస్జీఎఫ్ఐ జోనల్ స్థాయి పోటీల్లో రామగుండం మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షాట్పుట్ విభాగాల్లో 21 మంది జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.
విద్యార్థులను ప్రిన్సిపల్ నీరజ, పీఈటీలు హకీమ్, రాంప్రసాద్, ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Loading comments...

