వార్తలకు తిరిగి వెళ్లండి

జక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామంలో విద్యుత్ షాక్ తో భాస్కర్ (45 ) మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.నిర్మల్ జిల్లాకు చెందిన భాస్కర్ తన భార్యతో మూడు నెలల క్రితం జక్రాన్ పల్లి మండలం కలిగోట్ గ్రామానికి బతుకు దెరువు కోసం వచ్చినట్లు చెప్పారు .
ఆదివారం పొలంలో గడ్డికోయడానికి వెళ్ళి సర్వీస్ వైర్ కట్ అయ్యిషాక్ తగలడంతో మృతి చెందారు .భార్య విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పరు .
Comments
Loading comments...

