Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 10:16 AM తూర్పుగోదావరి General
కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు  - Udayam
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో గూడ్స్ రైలు వ్యాగన్లు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాక్ దెబ్బతినడంతో వివిధ స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి, అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...