వార్తలకు తిరిగి వెళ్లండి

కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట నుంచి నర్సాపూర్ మండలం జి.పోచమ్మతండాకు వెళ్లే రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్డబ్ల్యూసీ గోదాముకు రోజూ 50-60 లారీలు రాకపోకలు సాగించడంతో రహదారి మరింత దెబ్బతింటోందని తెలిపారు.
అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

