Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోయిల్‌కొండలో ఎండిపోతున్న పంటలు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 11:26 AM మహబూబ్‌నగర్General
కోయిల్‌కొండలో ఎండిపోతున్న పంటలు - Udayam
కోయిల్‌కొండ మండలం వింజమూరులో సకాలంలో వర్షాలు కురవక బోర్లు, బావుల్లో నీరు అడుగంటడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు అందక పంట పొలాలు పశువుల మేతగా మారుతున్నాయని తెలిపారు. వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పంటలు ఎండిపోతుండటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Comments

G
Loading comments...