Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటిపాం భూములపై నిజానిజాలు తేల్చాలి: సీపీఎం

Follow Udayam on Google
B Ganga Sep 10, 2026 1:29 AM పార్వతీపురం మన్యంGeneral
కొమరాడ(M) కోటిపాం పంచాయతీలో సర్వే నంబర్ 131లోని 150 ఎకరాల భూమి జిరాయితీ భూమా, ప్రభుత్వ కొండ భూమా అనే విషయాన్ని రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చాలని సీపీఎం మండల కన్వీనర్ సాంబమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానికలతో కలిసి మాట్లాడారు.. భూముల ఓ కంపెనీకి ఇచ్చిన వ్యవహారంపై స్పష్టత ఇవ్వడంతో పాటు స్థానిక యువతీ యువకులకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...