వార్తలకు తిరిగి వెళ్లండి

అల్పపీడనం సోమవారం నాటికి వాయుగుండంగా, మంగళవారం నాటికి తీవ్రవాయుగుండంగా బలపడుతుందని SDMA తెలిపింది. బుధవారం ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు చేరుకొనే అవకాశం ఉందని వెల్లడించింది.
దీని ప్రభావంతో సోమవారం నుంచి 4 రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 5 రోజులు జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
Comments
Loading comments...

