Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోసిగిలో గణనాథుడి లడ్డు రూ.1.50 లక్షలు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 5:09 PM కర్నూలుGeneral
కోసిగిలో గణనాథుడి లడ్డు రూ.1.50 లక్షలు - Udayam
కోసిగిలోని శ్రీరామ్ నగర్ వినాయక మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన వేలంలో గణనాథుడి లడ్డూను నీలకంఠ రాజు దొర రూ.1.50 లక్షలకు దక్కించుకున్నారు. కలశాన్ని రూ.35 వేలకు, పూసలదండను రూ.8 వేలకు దక్కించుకున్నారు. వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలకంఠ రాజు దొరకు మిత్రమండలి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...