Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టుల నిధులపై ఏకరూపత

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 6:35 AM జాతీయంGeneral
కోర్టుల నిధులపై ఏకరూపత - Udayam
కోర్టులు, ట్రైబ్యునళ్ల వద్ద పోగుపడిన డబ్బు నిర్వహణకు దేశవ్యాప్తంగా ఏకరూప విధానం రూపొందించాలని లా కమిషన్‌కు సుప్రీంకోర్టు సూచించింది. వివిధ కేసుల్లో డిపాజిట్లు, వడ్డీలు, ఉపసంహరణల విషయంలో ఒక్కో కోర్టు ఒక్కో పద్ధతి అనుసరిస్తున్నందున ప్రామాణీకరించాల్సిన అవసరముందని తెలిపింది.

Comments

G
Loading comments...