వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో అజయ్ అనే యువకుడిపై సురేష్ అనే వ్యక్తి ఆదివారం కత్తితో దాడి చేశాడు. దీంతో అజయ్ కి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు క్షతగాత్రుడిని 108 లో సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

