వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ అభివృద్ధి బిల్లులు నిలిపివేయడంపై కోనాయిగూడెం సర్పంచ్ కోటి సైదిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 8 నెలల నుంచి బిల్లులను ఎంపీడీవో, ఎంపీఓలు కావాలనే తొక్కిపెట్టారని ఆరోపించారు.
కావాలనే అధికారులు బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారని, ఇంకుడు గుంతల పనుల బిల్లుల విషయంలో మొండి వైఖరి వీడి, పెండింగ్ నిధులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

