వార్తలకు తిరిగి వెళ్లండి

కోడగల్ గ్రామ పంచాయతీలో ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి సహకారంతో ఆగస్టు 12న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు.
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్స చేయనున్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సర్పంచ్ గోదాల సాయి రెడ్డి కోరారు.
Comments
Loading comments...

