Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొనుగోలు ప్రక్రియ వేగవతం చేయాలి

Follow Udayam on Google
B RAJESH Sep 16, 2026 7:08 PM విజయనగరంGeneral
కొనుగోలు ప్రక్రియ వేగవతం చేయాలి - Udayam
ఖరీఫ్ సీజన్ 2026-27 ధాన్యం కొనుగోళ్లు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తిచేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ధాన్యం సేకరణ ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై బుధవారం నిర్వహించిన డి.పి.సి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Comments

G
Loading comments...