వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలం కొంరెడ్డిపల్లిలో లబ్ధిదారు మంగలి భారతమ్మ-అనంతయ్య దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంగుల అనంత లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల సాకారమైందని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

