వార్తలకు తిరిగి వెళ్లండి

కొందుర్గ్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో న్యూ మాక్స్ కుంఫూ విద్యార్థుల శిక్షణ తరగతులు జరిగాయి. అనంతరం విద్యార్థినులు తోటి విద్యార్థులకు రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
అన్నాచెల్లెళ్ల పవిత్ర అనుబంధానికి, ప్రేమ, నమ్మకానికి ప్రతీకైన ఈ పండుగను అందరూ ఉత్సాహంగా జరుపుకున్నారు. విద్యార్థులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
Comments
Loading comments...

