వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లి మండలం కొండవీడు వాగు సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.24,500 నగదు, 6 ద్విచక్ర వాహనాలు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులను చూసి ప్రధాన నిర్వాహకుడు పవన్కుమార్ సహా మరో ముగ్గురు పరారయ్యారు. తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

