వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. సీఎం రేవంత్రెడ్డి, రేవూరిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
వనపర్తి ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలకు వివరణ కోరుతూ మాజీ మంత్రి చిన్నారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది. మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

