Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడుకును హత్య చేసిన తల్లి

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 7:49 AM కరీంనగర్General
కొడుకును హత్య చేసిన తల్లి - Udayam
కరీంనగర్ జిల్లాలో మద్యం తాగి వేధిస్తున్న కుమారుడిని తల్లి, కుమార్తె, అల్లుడు కలిసి హత్య చేసి పొలంలో ఖననం చేశారు. నిత్యం గొడవపడుతూ పొలం విక్రయించాలని ఒత్తిడి చేయడంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు ఈ దారుణానికి పాల్పడ్డారు.

Comments

G
Loading comments...