వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ వన్ టౌన్ ఏరియా కురుపాం మార్కెట్ ప్రాంతంలో గల 150 సంవత్సరాల చరిత్ర గల పురాతన కన్యకాపరమేశ్వరి ఆలయంలో జరుగుచున్న వాసవి వరసిద్ధి వినాయక మహోత్సవాల్లో భాగంగా
ఆదివారం ఉదయం గణపతికి భక్తులచే లక్ష గరిక పూజ మరియు గణపతి హోమం దేవాలయ ఆస్థానాచార్యులు ఆర్.బి.బి.కుమారశర్మ నేతృత్వంలో నిర్వహించినట్లు దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు ఒక ప్రకటన లో తెలిపారు.
Comments
Loading comments...

