వార్తలకు తిరిగి వెళ్లండి
కంటోన్మెంట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో 45 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శ్రీగణేష్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెక్కుల మంజూరుకు ఏడాది పట్టేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 3-4 నెలల్లోనే మంజూరు అవుతున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కోర్టుల్లో కేసులు వేసిందని ఆరోపించారు.
Comments
Loading comments...

