వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాత తహశీల్దార్ కార్యాలయ మైదానం మురికి కోపంగా మారి పరిసరాలని దుర్గంధ భరితంగా తయారయ్యాయని స్థానికులు వాపోతున్నారు.
ఈ మైదానానికి ఆనుకొని ఉన్న జనావాసాల వారు మైదానంలో నిండి ఉన్న చెత్త చెదారం మురికి కోపంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. తక్షణమే మైదానాన్ని శుభ్రపరచి తమ ఆరోగ్యాలను కాపాడాలని వారు కోరారు
Comments
Loading comments...

