వార్తలకు తిరిగి వెళ్లండి

దొంగతనం కేసును చాకచక్యంగా ఛేదించి నిందితుడిని పట్టుకున్నందుకు కన్నాయిగూడెం SIని ములుగు జిల్లా ఎస్పీ అభినందించారు.
నిందితుడి నుంచి 2 తులాల బంగారం, నగదు రికవరీ చేశారు. ములుగులో జరిగిన క్రైమ్ మీటింగ్లో ప్రశంసా పత్రం అందజేశారు.
Comments
Loading comments...

