Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంభం ప్రభుత్వ పాఠశాలలో ఓటర్ల జాబితా విడుదల

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 5:05 PM మార్కాపురంGeneral
కంభం ప్రభుత్వ పాఠశాలలో ఓటర్ల జాబితా విడుదల - Udayam
కంభంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో SMC ఎన్నికలకు సంబంధించిన 465 మంది ఓటర్ల జాబితాను MEO అబ్దుల్ సత్తార్ శుక్రవారం విడుదల చేశారు. తరగతుల వారీగా విద్యార్థుల అడ్మిషన్ నంబర్లు, తల్లిదండ్రుల పేర్లతో జాబితాను ప్రదర్శించినట్లు తెలిపారు. ఈ నెల 29న నిర్వహించనున్న SMC ఎన్నికలకు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని MEO కోరారు.

Comments

G
Loading comments...