వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ను సవరించి నిధులు కోరితే కేంద్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ఎంపీ డీకే అరుణ తెలిపారు.
గట్టు, ఆర్డీఎస్ లిఫ్టులు పూర్తి చేయకుండా రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుతున్నారని ఆరోపించారు. త్వరలో ప్రాజెక్టుల స్థితిని ప్రజల ముందు ఉంచుతానన్నారు.
Comments
Loading comments...

